చాన్నాళ్ళ తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. వచ్చింది ఇందుకే

చాలా రోజుల తర్వాత గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధికార కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాకరాక రారాజు వస్తే ఎలా వుంటుందో అలాగే గులాబీ శ్రేణులు కేసీఆర్ రాకతో ఉత్సాహపడ్డారు. మరి ఇంతకూ కేసీఆర్ సడన్ రాకకు కారణమేంటి? తెలంగాణ భవన్ నిర్మించిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయంలో అక్కడే గడిపేవారు. మధ్యాహ్న సమయంలో తెలంగాణ భవన్ వచ్చే కేసీఆర్.. అర్ధరాత్రి దాటిన తర్వాత […]

చాన్నాళ్ళ తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. వచ్చింది ఇందుకే
Follow us

|

Updated on: Dec 31, 2019 | 5:43 PM

చాలా రోజుల తర్వాత గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధికార కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాకరాక రారాజు వస్తే ఎలా వుంటుందో అలాగే గులాబీ శ్రేణులు కేసీఆర్ రాకతో ఉత్సాహపడ్డారు. మరి ఇంతకూ కేసీఆర్ సడన్ రాకకు కారణమేంటి?

తెలంగాణ భవన్ నిర్మించిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయంలో అక్కడే గడిపేవారు. మధ్యాహ్న సమయంలో తెలంగాణ భవన్ వచ్చే కేసీఆర్.. అర్ధరాత్రి దాటిన తర్వాత గానీ ఇంటికెళ్ళే వారు కాదని పార్టీ ఆఫీసు వర్గాలు చెప్పుకుంటాయి. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ భవన్‌కు ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో మాత్రమే రావడం మొదలైంది. ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనయుడు కేటీఆర్‌ను నియమించిన తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్ రాక మరీ తక్కువైపోయింది. ఈ క్రమరంలో ఆయన మంగళవారం సడన్‌గా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమం లేకున్నా వచ్చేశారు.

కేసీఆర్ తన ఆస్థాన వాస్తు సిద్దాంతితో కలిసి తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ కార్యాలయంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై భవనంలో తిరిగారు ముఖ్యమంత్రి. నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌ను పరిశీలించారు. త్వరలో భవన్‌లో సిద్దాంతి చెప్పిన మార్పులకు సంబంధించిన పనులు ప్రారంభించాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణభవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు