పళని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమల్
తమిళనాడు వ్యాప్తంగా ఇటీవలె కలకలం సృష్టించిన పొల్లాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పళని స్వామి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమ్మఫొటోలు పెట్టుకుని తిరుగుతారు కానీ.. మహిళ భద్రతల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరని కమల్ ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన బాధితురాలి పేరును కూడా బహిర్గతం చేసినప్పటికీ ఆమెకు ఎందుకు సహాయం అందించలేదని అన్నారు కమల్ హాసన్. […]
తమిళనాడు వ్యాప్తంగా ఇటీవలె కలకలం సృష్టించిన పొల్లాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పళని స్వామి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమ్మఫొటోలు పెట్టుకుని తిరుగుతారు కానీ.. మహిళ భద్రతల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరని కమల్ ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన బాధితురాలి పేరును కూడా బహిర్గతం చేసినప్పటికీ ఆమెకు ఎందుకు సహాయం అందించలేదని అన్నారు కమల్ హాసన్. వేధింపులకు గురైన మహిళల నోరు మూయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.