నా వాళ్లని ఓడించేందుకు.. మోదీ కుట్ర పన్నారు – కేఏ పాల్
ఏపీలో ఎన్నికల నిర్వహణ సరిగా జరగలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అతిక్రమించి.. వైసీపీ, బీజేపీకి అనుకూలంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. తమ అభ్యర్ధుల్ని గెలవకుండా ఉండేలా అర్ధరాత్రి వరకూ పోలింగ్ నిర్వహించి వైసీపీకి సపోర్ట్ చేశారని విమర్శించారు. ఇదంతా ప్రధాని మోదీ కుట్రేనని కేఏ పాల్ అన్నారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణ సరిగా జరగలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అతిక్రమించి.. వైసీపీ, బీజేపీకి అనుకూలంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. తమ అభ్యర్ధుల్ని గెలవకుండా ఉండేలా అర్ధరాత్రి వరకూ పోలింగ్ నిర్వహించి వైసీపీకి సపోర్ట్ చేశారని విమర్శించారు. ఇదంతా ప్రధాని మోదీ కుట్రేనని కేఏ పాల్ అన్నారు.