వైజాగ్లో కే ఏ పాల్ హల్చల్
వైజాగ్లో జైల్ రోడ్డు వద్ద ఉన్న స్టేట్బ్యాంక్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. తన సొసైటీ పేరుతో ఫ్రీజ్ అయిన అకౌంట్లో డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులతో వివాదానికి దిగారు. సొసైటీకి తానే అధ్యక్షుడినని సొసైటీ తనదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని బ్యాంకు అధికారులకు పాల్ చెప్పారు. అయితే “మీకు డబ్బులు ఇవ్వాలంటే మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి, అప్పటి వరకూ మీకు డబ్బులు ఇచ్చే ప్రసక్తే […]
వైజాగ్లో జైల్ రోడ్డు వద్ద ఉన్న స్టేట్బ్యాంక్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. తన సొసైటీ పేరుతో ఫ్రీజ్ అయిన అకౌంట్లో డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులతో వివాదానికి దిగారు. సొసైటీకి తానే అధ్యక్షుడినని సొసైటీ తనదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని బ్యాంకు అధికారులకు పాల్ చెప్పారు. అయితే “మీకు డబ్బులు ఇవ్వాలంటే మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి, అప్పటి వరకూ మీకు డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు” అని బ్యాంకు అధికారులు పాల్కు స్పష్టం చేశారు.