కాషాయం కండువా కప్పుకున్న సింధియా .. ఇక అసెంబ్లీలో కమల్ నాథ్ బల పరీక్ష?

కాంగ్రెస్ పార్టీతో తన 18 ఏళ్ళ అనుబంధానికి స్వస్తి చెప్పి.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా బుధవారం బీజేపీలో చేరారు.

కాషాయం కండువా కప్పుకున్న సింధియా .. ఇక అసెంబ్లీలో కమల్ నాథ్  బల పరీక్ష?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 11, 2020 | 3:34 PM

కాంగ్రెస్ పార్టీతో తన 18 ఏళ్ళ అనుబంధానికి స్వస్తి చెప్పి.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను తప్పనిసరిగా ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. సింధియా వెంట ఉన్న ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రజాపతి ప్రకటించారు.

ఈ మంత్రులను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కాగా- కాంగ్రెస్ పార్టీకి సింధియా ద్రోహం చేశారని ఆరోపిస్తూ భోపాల్ లో పార్టీ కార్యకర్తలు ఆయన పోస్టర్లను దగ్ధం చేశారు. తన ప్రభుత్వం మైనారిటీలో పడినప్పటికీ సభలో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోగలనని కమల్ నాథ్ మళ్ళీ విశ్వాసం వ్యక్తం చేశారు. సింధియా వెంట ఉన్న ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి తమ ‘శిబిరం’ లోకివస్తారని ఆయన అన్నారు. వారిలో చాలామంది అసంతృప్తితో ఉన్నట్టు తెలిసిందన్నారు. బహుశా ఈ నెల 16 లోగా రాష్ట్ర శాసన సభలో కమల్ నాథ్ బల పరీక్షను ఎదుర్కోవలసి రావచ్ఛు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు