ఓటుకు నోటు.. ఓటర్లూ.. మీ లెక్క చెప్పండి

ప్రజలు ఓట్లకు డబ్బులు తీసుకున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఓటు అమ్ముకోవడం కంటే బిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందన్నారు. కొద్దిరోజులుగా 13 జిల్లాల నేతలతో ఆయన సమీక్షలు నిర్వహించారు. అయితే చివరి రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ తన ఆశయాలు చూశారని.. ఇకపై తన రాజకీయ వ్యూహాలు చూస్తారని చెప్పారు. ఓటుకు రెండువేలు తీసుకున్నవారు ఐదేళ్లకు భాగిస్తే ఎంతొస్తుందో ఆలోచించాలని.. దానికంటే గుడి ముందు బిక్షాటన చేసేవాళ్లు ఎక్కువ సంపాదిస్తారన్నారు పవన్. […]

ఓటుకు నోటు.. ఓటర్లూ.. మీ లెక్క చెప్పండి
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2019 | 10:42 AM

ప్రజలు ఓట్లకు డబ్బులు తీసుకున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఓటు అమ్ముకోవడం కంటే బిక్షాటన చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందన్నారు. కొద్దిరోజులుగా 13 జిల్లాల నేతలతో ఆయన సమీక్షలు నిర్వహించారు. అయితే చివరి రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ తన ఆశయాలు చూశారని.. ఇకపై తన రాజకీయ వ్యూహాలు చూస్తారని చెప్పారు. ఓటుకు రెండువేలు తీసుకున్నవారు ఐదేళ్లకు భాగిస్తే ఎంతొస్తుందో ఆలోచించాలని.. దానికంటే గుడి ముందు బిక్షాటన చేసేవాళ్లు ఎక్కువ సంపాదిస్తారన్నారు పవన్.