వైసీపీ దాడులపై పవన్ కళ్యాణ్ కామెంట్స్..!

ఏపీలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆగ్రహావేశాలు వ్వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

వైసీపీ దాడులపై పవన్ కళ్యాణ్ కామెంట్స్..!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 4:41 PM

Pawan Kalyan: ఏపీలో స్థానిక ఎన్నికల్లో భాగంగా ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆగ్రహావేశాలు వ్వ్యక్తమవుతున్నాయి. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భయ పెట్టి సాధించిన గెలుపు ఎప్పటికీ నిలబడదన్నారు. స్థానిక ఎన్నిక విజన్‌ను బీజేపీ-జనసేన పార్టీలు విడుదల చేశాయి. 151 మంది ఎమ్మెల్యేలున్నా అధికార పార్టీ వైసీపీ ఎన్నికలంటే ఎందుకు భయపడుతుందని పవన్ ప్రశ్నించారు. కొందరు పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కాగా.. నామినేషన్లకు ఇంత హింస సృష్టిస్తారా అంటూ మండిపడ్డారు పవన్. ఏక గ్రీవం చేయాలనుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకంటూ పవన్ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డియే ఏకగ్రీవం చేసుకొని ప్రకటించుకుంటే సరిపోతుందన్నారు. దీనికి రాష్ట్ర ఈసీదే బాధ్యత అన్నారు పవన్ కళ్యాణ్. శేషన్ లాంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

అయితే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంతమైన జిల్లాల్లో కూడా భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గోదావరి జిల్లాల్లో కూడా రైతుల్ని ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, జనసేన కార్యకర్తలు ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడాలన్నారు. అభ్యర్థులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.

Also Read : వెరైటీ నంబర్ ప్లేట్లకు పోలీసుల చెక్.. తేడా వస్తే జైలుకే..!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?