శౌర్య చక్ర అవార్డు అందుకున్న కశ్మీరీ యువకుడు
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్కు చెందిన యువకుడిని శౌర్య చక్ర అవార్డు వరించింది. 2017లో జమ్ముకశ్మీర్ లో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిని నిర్వీర్యం చేయడంలో ఇర్ఫాన్ రంజాన్ సహకరించాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఇర్ఫాన్ వయస్సు కేవలం పద్నాలుగు ఏళ్లు. ఇతని ధైర్యసహాసాలకు గుర్తింపుగా ఇవాళ ఢిల్లీ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదు శౌర్య చక్ర అవార్డును అందుకున్నాడు. #WATCH President Ram Nath Kovind confers […]
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్కు చెందిన యువకుడిని శౌర్య చక్ర అవార్డు వరించింది. 2017లో జమ్ముకశ్మీర్ లో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిని నిర్వీర్యం చేయడంలో ఇర్ఫాన్ రంజాన్ సహకరించాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఇర్ఫాన్ వయస్సు కేవలం పద్నాలుగు ఏళ్లు. ఇతని ధైర్యసహాసాలకు గుర్తింపుగా ఇవాళ ఢిల్లీ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదు శౌర్య చక్ర అవార్డును అందుకున్నాడు.
#WATCH President Ram Nath Kovind confers Shaurya Chakra award upon Irfan Ramzan Sheikh of Jammu & Kashmir, for foiling an attack by three terrorists on his house in 2017 when he was 14 years old. pic.twitter.com/on45WKguLX
— ANI (@ANI) March 19, 2019