భారత్‌లో… జైషే మహ్మద్ ఉగ్రవాదులు!

భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్‌, ఉగ్రవాదులు అనేక మార్గాల్లో భారత దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న ఇటువంటి చొరబాటు యత్నాలను భారత సైన్యం విజయవంతంగా విఫలం చేస్తోంది. గత వారం దాదాపు నాలుగుచోట్ల పాకిస్థాన్ బీఏటీ సైనికులు చేసిన చొరబాటు యత్నాలను విఫలం చేసింది. కానీ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సుమారు ఐదుగురు ఉగ్రవాదులు కశ్మీరులో చొరబడినట్లు […]

భారత్‌లో... జైషే మహ్మద్ ఉగ్రవాదులు!
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2019 | 6:46 PM

భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్‌, ఉగ్రవాదులు అనేక మార్గాల్లో భారత దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న ఇటువంటి చొరబాటు యత్నాలను భారత సైన్యం విజయవంతంగా విఫలం చేస్తోంది. గత వారం దాదాపు నాలుగుచోట్ల పాకిస్థాన్ బీఏటీ సైనికులు చేసిన చొరబాటు యత్నాలను విఫలం చేసింది. కానీ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సుమారు ఐదుగురు ఉగ్రవాదులు కశ్మీరులో చొరబడినట్లు విశ్వసనీయ వర్గాల చెప్పాయి.
తాజాగా… నలుగురు లేదా ఐదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు నుంచి వచ్చి, మన దేశ భూభాగంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలోని భద్రతా దళాలకు చేరవేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్, పాక్ దళాల మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న కాల్పులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం బోఫోర్స్ తుపాకులను వాడవలసి వచ్చిందని జమ్మూ-కశ్మీరు గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పారు.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే