మే 23 తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం: బొత్స
వైఎస్ఆర్ ఉండి ఉంటే పోలవరం పూర్తయ్యేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లు పోలవరం పనుల జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు. చంద్రబాబు ధన దాహానికి పోలవరం ప్రాజెక్ట్ను తాకట్టు పెట్టారని బొత్స విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిర్ణీత సమయంలో పోలవరం పూర్తి చేస్తారని చెప్పారు. ఈ నెల 23 తర్వాత ఏ క్షణమైనా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని బొత్స స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ ఉండి ఉంటే పోలవరం పూర్తయ్యేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లు పోలవరం పనుల జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు. చంద్రబాబు ధన దాహానికి పోలవరం ప్రాజెక్ట్ను తాకట్టు పెట్టారని బొత్స విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిర్ణీత సమయంలో పోలవరం పూర్తి చేస్తారని చెప్పారు. ఈ నెల 23 తర్వాత ఏ క్షణమైనా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని బొత్స స్పష్టం చేశారు.