రాజకీయ నేతలకు కరోనా… మొన్న హెల్త్ మినిస్టర్‌కు.. నేడు వైస్ ప్రెసిడెంట్‌కు..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. దాదాపు ముప్పై దేశాలు దీని బారినపడ్డాయి. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. గజగజ వణుకుతున్నాయి దేశాలు. తాజాగా ఇరాన్‌లో ఏకంగా పలువురు కీలక నేతలకే కరోనా పాజిటివ్ తేలడం.. అక్కడి అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇరాన్ వైస్‌ ప్రెసిడెంట్‌ (మహిళా, కుటుంబ వ్యవహారాలు) మసౌమె ఎబ్తెకర్‌కు.. కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె సలహాదారు ఫరీబా మీడియాతో […]

రాజకీయ నేతలకు కరోనా... మొన్న హెల్త్ మినిస్టర్‌కు.. నేడు వైస్ ప్రెసిడెంట్‌కు..
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 12:38 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. దాదాపు ముప్పై దేశాలు దీని బారినపడ్డాయి. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. గజగజ వణుకుతున్నాయి దేశాలు. తాజాగా ఇరాన్‌లో ఏకంగా పలువురు కీలక నేతలకే కరోనా పాజిటివ్ తేలడం.. అక్కడి అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇరాన్ వైస్‌ ప్రెసిడెంట్‌ (మహిళా, కుటుంబ వ్యవహారాలు) మసౌమె ఎబ్తెకర్‌కు.. కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె సలహాదారు ఫరీబా మీడియాతో వివరాలను తెలిపారు. మసౌమె అనారోగ్యంతో ఉండటంతో.. పరీక్షలు నిర్వహించగా కరోనా సొకినట్లు తేలిందన్నారు. ఆమెతో ఉండే సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహించారని.. అయితే వారందరి ఫలితాలు శనివారం వెలువడుతాయన్నారు.

ఇదిలా ఉంటే.. గత నాలుగు రోజుల క్రితమే.. ఆ దేశ ఆరోగ్యశాఖ సహాయ మంత్రికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. ఇరాన్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడి 26 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 240 మందికి పైగా .. ఈ వైరస్‌తో పోరాడుతున్నట్లు తెలిపారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు