ఇరాన్‌ను ముంచెత్తిన వరదలు.. 76 మంది మృతి

టెహ్రాన్ : ఇరాన్ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 76 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గాయాల పాలయ్యారు. దేశంలోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల్లో 76 మంది మరణించారని ఇరాన్ అధికారి వెల్లడించారు. ఈ వరదల ధాటికి వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో వేలమంది నిరాశ్రయులయ్యారు.

ఇరాన్‌ను ముంచెత్తిన వరదలు.. 76 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2019 | 4:55 PM

టెహ్రాన్ : ఇరాన్ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 76 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గాయాల పాలయ్యారు. దేశంలోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల్లో 76 మంది మరణించారని ఇరాన్ అధికారి వెల్లడించారు. ఈ వరదల ధాటికి వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో వేలమంది నిరాశ్రయులయ్యారు.