టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్స్..
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. తమ విజయాల పరంపరను కొనసాగించాలని రెండు జట్లు ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ ఎలాంటి మార్పు చేయలేదు. రాజస్థాన్: జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, ఉతప్ప, రాహుల్ ట్వేటియా, రియాన్ పరాగ్, […]
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. తమ విజయాల పరంపరను కొనసాగించాలని రెండు జట్లు ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ ఎలాంటి మార్పు చేయలేదు.
రాజస్థాన్: జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, ఉతప్ప, రాహుల్ ట్వేటియా, రియాన్ పరాగ్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ఉనడ్కట్, అంకిత్ రాజ్పుత్
పంజాబ్: మయాంక్ అగర్వాల్, లోకేష్ రాహుల్(కెప్టెన్), పూరన్, మాక్స్వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, నీషమ్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమీ, కాట్రెల్
Also Read:
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు.!
బ్రూసెల్లోసిస్… తస్మాత్ జాగ్రత్త.!
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..