ఐపీఎల్ 2020: రాత్రి 8కే ఐపీఎల్ మ్యాచులు.. గంగూలీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక మండలి సోమవారం సమావేశమైంది. స్వచ్ఛంద సంస్థ కోసం ఐపిఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందు బిసిసిఐ అన్ని అగ్ర అంతర్జాతీయ ఆటగాళ్ళతో ఆల్ స్టార్స్ గేమ్ ఉంటుందని తెలిపింది. ఐపీఎల్ ఫైనల్ ముంబైలో జరుగుతుందని, అహ్మదాబాద్లో కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. “ఐపిఎల్ నైట్ గేమ్స్ టైమింగ్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇంతకుముందు మాదిరిగా మ్యాచ్ లు రాత్రి 8 గంటల నుండి ప్రారంభమవుతాయి.” అని బిసిసిఐ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక మండలి సోమవారం సమావేశమైంది. స్వచ్ఛంద సంస్థ కోసం ఐపిఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందు బిసిసిఐ అన్ని అగ్ర అంతర్జాతీయ ఆటగాళ్ళతో ఆల్ స్టార్స్ గేమ్ ఉంటుందని తెలిపింది. ఐపీఎల్ ఫైనల్ ముంబైలో జరుగుతుందని, అహ్మదాబాద్లో కాదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.
“ఐపిఎల్ నైట్ గేమ్స్ టైమింగ్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇంతకుముందు మాదిరిగా మ్యాచ్ లు రాత్రి 8 గంటల నుండి ప్రారంభమవుతాయి.” అని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సమావేశం తరువాత పేర్కొన్నారు. ఈసారి కేవలం ఐదు రోజులే రెండు మ్యాచ్ లు ఉంటాయని (సాయంత్రం 4, రాత్రి 8) గంగూలీ చెప్పారు. ఇకపై నోబాల్ను మూడో అంపైర్ నిర్ణయిస్తారు. ఐపిఎల్ 2020 ఫైనల్ ముంబైలో జరుగుతుందని గంగూలీ స్పష్టంచేశారు.
[svt-event date=”27/01/2020,10:38PM” class=”svt-cd-green” ]
BCCI president Sourav Ganguly: The final match of the Indian Premier League (IPL) will be played in Mumbai. pic.twitter.com/wEOSMAwpf4
— ANI (@ANI) January 27, 2020
[/svt-event]