కోల్‌కతాలోనే ఐపీఎల్‌ వేలం.. బీసీసీఐ క్లారిటీ!

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై బెంగాల్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం షెడ్యూల్ ప్రకారం గురువారం కోల్‌కతాలో జరుగుతుందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. తుది సన్నాహాలను ప్రారంభించడానికి వేలంలో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించబోయే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ బృందం మంగళవారం కోల్‌కతాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం నాటికి ఫ్రాంచైజీలు కోల్‌కతాకి వస్తాయని బిసిసిఐ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ 19 న కోల్‌కతాలో […]

కోల్‌కతాలోనే ఐపీఎల్‌ వేలం.. బీసీసీఐ క్లారిటీ!
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 12:06 PM

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై బెంగాల్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం షెడ్యూల్ ప్రకారం గురువారం కోల్‌కతాలో జరుగుతుందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది. తుది సన్నాహాలను ప్రారంభించడానికి వేలంలో ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించబోయే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ బృందం మంగళవారం కోల్‌కతాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం నాటికి ఫ్రాంచైజీలు కోల్‌కతాకి వస్తాయని బిసిసిఐ సీనియర్ అధికారి తెలిపారు.

డిసెంబర్ 19 న కోల్‌కతాలో జరిగే ఐపిఎల్ వేలానికి 332 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్, దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, మోర్గాన్(ఇంగ్లాండ్), కమ్మిన్స్(ఆస్ట్రేలియా) అత్యధిక ధర పలకనున్నారు. కొందరు ప్రధాన ఆటగాళ్లు మిచెల్‌ స్టార్క్‌, జో రూట్‌ ఈ ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నారు. ఈ సంవత్సరం వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలలో కేవలం 73 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 29 విదేశీ ఆటగాళ్లకు కేటాయించబడ్డాయి.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు