భారత్ కు యాపిల్ అనుబంధ సంస్థ ‘పెగట్రాన్’
ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని యాపిల్ కు చెందిన రెండవ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీ సంస్థ పెగట్రాన్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. యుఎస్-చైనా ఉద్రిక్తతల మధ్య భారత్ లో ఐఫోన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి
ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని యాపిల్ కు చెందిన రెండవ అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీ సంస్థ పెగట్రాన్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. యుఎస్-చైనా ఉద్రిక్తతల మధ్య భారత్ లో ఐఫోన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. చెన్నైలో తయారీ పరిశ్రమను త్వరలో ప్రారంభించనున్నట్లు పెగట్రాన్ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. పెగట్రాన్ కార్యాలయాలు ఎక్కువగా చైనాలో ఉండగా.. ఇండియాలో ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..
Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్వాడీలు.. ఆన్లైన్లో బోధన..