టీడీపీలో భగ్గుమన్న‌ వర్గవిభేదాలు

కల్యాణదుర్గం నియాజకవర్గంలో టీడీపీ వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సిట్టి౦‍గ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి సౌమ్యుడని పేరుంది. ఐతే ఈ ఐదేళ్ళ పాలనలో ఆయన కుమారుల పెత్తనం మితిమీరిపోవడంతో తెలుగు తమ్ముళ్ళలో అసహ‌నం, ఆగ్రహం పెరిగాయి. ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నేతలు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నలుగురు సభ్యులతో కూడా కమిటీ వేసుకుని హనుమంతరాయ చౌదరికి తప్ప ఎవరికి సీటిచ్చినా గెలిపించుకుంటామని తెగేసి చెబుతున్నారు.

టీడీపీలో భగ్గుమన్న‌ వర్గవిభేదాలు
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 10:46 AM

కల్యాణదుర్గం నియాజకవర్గంలో టీడీపీ వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సిట్టి౦‍గ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి సౌమ్యుడని పేరుంది. ఐతే ఈ ఐదేళ్ళ పాలనలో ఆయన కుమారుల పెత్తనం మితిమీరిపోవడంతో తెలుగు తమ్ముళ్ళలో అసహ‌నం, ఆగ్రహం పెరిగాయి.

ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నేతలు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నలుగురు సభ్యులతో కూడా కమిటీ వేసుకుని హనుమంతరాయ చౌదరికి తప్ప ఎవరికి సీటిచ్చినా గెలిపించుకుంటామని తెగేసి చెబుతున్నారు.