తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ రూల్ తొలగింపు..
ఎంసెట్ 2020లో 45 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజ్ నిబంధనను తొలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎంసెట్కు అర్హత
TS Eamcet 2020: ఎంసెట్ 2020లో 45 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజ్ నిబంధనను తొలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎంసెట్కు అర్హత సాధించాలంటే ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులు రావాల్సి ఉంది. అంతేకాదు ఒకవేళ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసి ఎంసెట్కు అర్హత సాధించాలి.
కరోనా వైరస్ కారణంగా సప్లిమెంటరీ పరీక్షలు రద్దు కావడం.. ఎగ్జామ్స్ లేకుండానే 35 మార్కులతో విద్యార్ధులు అందరూ పాస్ కావడం జరిగింది. దీనితో చాలామంది ఎంసెట్కు దూరమయ్యారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ను ఎత్తివేసింది. దీనితో, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులందరూ ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరు కావచ్చు.
Also Read:
Bigg Boss 4: ఈ సీజన్ టాప్ 5లో నిలిచేది వీళ్లే..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్మ్యాన్.!
మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..