Coronavirus outbreak: ఎసిడిటీ మాత్రతో కరోనాకు చెక్ !

కోర‌లు చాస్తున్న కోవిడ్‌-19 వైర‌స్‌ని అంత‌మొందించ‌గ‌ల ఖ‌చ్చిత‌మైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఉపశ‌మనం కోసం రోగులకు వైద్యులు రకరకాల ట్యాబ్లెట్లు అందించి నయం చేస్తున్నారు.తాజాగా

Coronavirus outbreak: ఎసిడిటీ మాత్రతో కరోనాకు చెక్ !
Follow us

|

Updated on: Jun 11, 2020 | 6:02 PM

కోర‌లు చాస్తున్న కోవిడ్‌-19 వైర‌స్‌ని అంత‌మొందించ‌గ‌ల ఖ‌చ్చిత‌మైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ఉపశ‌మనం కోసం రోగులకు వైద్యులు రకరకాల ట్యాబ్లెట్లు అందించి నయం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైడ్రాక్సి క్లోరోక్వీన్, పారసిటమల్ వాడాలంటూ చెప్పుకొచ్చారు. తాజాగా మరో మందు బిళ్ల కూడా కరోనాను తగ్గిస్తుందని తేల్చారు. కడుపులో ఉబ్బరం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యల నివారణకు వాడే మాత్రతో కరోనాకు సంబంధించిన కొన్ని లక్షణాలను తగ్గించవచ్చని అమెరికాలోని ఓ పరిశోధన సంస్థ అధ్య‌య‌నంలో తేలింది. ఈ మేర‌కు మెడికల్‌ జర్నల్‌ గట్‌లో తమ పరిశోధన అంశాలను ప్రచురించారు.

దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలున్న కరోనా రోగులు ఫామోటిడిన్ మాత్రలు వేసుకున్న తర్వాత వీటి నుంచి ఉపశమనం పొందినట్లు ఆ అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లాబొరేటరీ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు దీనిపై ప్రయోగం చేశారు. కరోనా సోకిన ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలకు ఫామోటిడిన్ మాత్రలు ఇచ్చారు. 80 మిల్లీగ్రాముల మాత్ర రోజుకు మూడుసార్లు చొప్పున 11 రోజులపాటు ఇవ్వగా మంచి ఫలితాలు కనిపించినట్లు తెలిపారు.

కరోనా రోగుల్లో సాధారణంగా కనిపించే ఐదు ప్రాథమిక లక్షణాలైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలనొప్పి, వాసన, రుచిని గుర్తించకపోవడం వంటి సమస్యల నుంచి వారు ఉపశమనం పొందినట్లు తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వైరస్‌ బాధితులకు ఇది పనిచేయవచ్చన్నారు. అయితే కరోనా చికిత్సలో ఫామోటిడిన్ మాత్రల వినియోగంపై మరింతగా క్లీనికల్‌ ట్రయల్స్ జర‌గాల్సి ఉన్నదని పేర్కొన్నారు.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు