‘ఇండియన్ వైరస్ ఆ దేశాల వైరస్ కన్నా ప్రమాదకరం’.. నేపాల్ పీఎం

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఒక్కసారిగా ఇండియాపై ధ్వజమెత్తారు. ఇండియా నుంచి వచ్ఛే వైరస్.. చైనీస్, ఇటాలియన్ వైరస్ కన్నా చాలా హానికరమైనదిగా కనిపిస్తోందన్నారు. తమ దేశంలో కరోనా కేసుల వ్యాప్తికి ఇండియాయే కారణమని ఆరోపించారు. నేపాల్ పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. భారత దేశం నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా తమ దేశంలో ప్రవేశిస్తున్నవారు ఈ వైరస్ ని వ్యాప్తి చెందింపజేస్తున్నారని, కొంతమంది లోకల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు సరైన టెస్టింగ్ నిర్వహించకుండానే ఇండియా నుంచి ఇక్కడికి […]

'ఇండియన్ వైరస్ ఆ దేశాల వైరస్ కన్నా ప్రమాదకరం'.. నేపాల్ పీఎం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 20, 2020 | 3:13 PM

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఒక్కసారిగా ఇండియాపై ధ్వజమెత్తారు. ఇండియా నుంచి వచ్ఛే వైరస్.. చైనీస్, ఇటాలియన్ వైరస్ కన్నా చాలా హానికరమైనదిగా కనిపిస్తోందన్నారు. తమ దేశంలో కరోనా కేసుల వ్యాప్తికి ఇండియాయే కారణమని ఆరోపించారు. నేపాల్ పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. భారత దేశం నుంచి అక్రమంగా, చట్ట విరుద్ధంగా తమ దేశంలో ప్రవేశిస్తున్నవారు ఈ వైరస్ ని వ్యాప్తి చెందింపజేస్తున్నారని, కొంతమంది లోకల్ ప్రతినిధులు, పార్టీ నాయకులు సరైన టెస్టింగ్ నిర్వహించకుండానే ఇండియా నుంచి ఇక్కడికి వారిని రప్పిస్తున్నారని అన్నారు. వాళ్ళే ఇందుకు బాధ్యులన్నారు. బయటి నుంచి వస్తున్న వారి కారణంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడం చాలా కష్టమన్నారు. తమదేశ అంతర్భాగంలోని కాలాపానీ, లింపియాధుర, లిపిలేఖ్ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని శర్మ పేర్కొన్నారు. కాగా.. నేపాల్ లో కరోనా వైరస్ కి ఇండియాయే కారణమన్న ఆయన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు