Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. తొలిసారి 49,000 మార్క్‌‌ను తాకిన సెన్సెక్స్

భారీ లభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభిమయ్యాయి. సెన్సెక్స్ తొలిసారి 49,000 మార్క్‌ను తాకింది. నిఫ్టీ సైతం అదే జోరును కొనసాగిస్తోంది. సోమవారం..

Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. తొలిసారి 49,000 మార్క్‌‌ను తాకిన సెన్సెక్స్
Follow us

|

Updated on: Jan 11, 2021 | 10:32 AM

Sensex-Nifty Trade Near Record Highs : భారీ లభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభిమయ్యాయి. సెన్సెక్స్ తొలిసారి 49,000 మార్క్‌ను తాకింది. నిఫ్టీ సైతం అదే జోరును కొనసాగిస్తోంది. సోమవారం (11 జనవరి,2021) ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 391 పాయింట్లు లాభపడి 49,177 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 108 పాయింట్ల ఎగబాకి 14,456 వద్ద ట్రేడవుతోంది.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.24 వద్ద కొనసాగుతోంది. టెక్‌ కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుంటోందన్న సంకేతాలు, టీకా పంపిణీ, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును మరింత పెంచాయి.

ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటా మోటార్స్‌, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు..‌ ఆధార్​ చెల్లుబాటుపై ఇవాళ తీర్పు

జాతివివక్ష వ్యాఖ్యలపై బీసీసీఐ సీరియస్.. కామెంట్స్ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్..

రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ.. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అన్నదాతలు

ఆరు వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన టీమిండియా నయావాల్‌.. 11వ భారత క్రికెటర్‌గా సరికొత్త రికార్డు

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??