దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగింది : కేంద్రం

దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల రికవరీ రేటు పెరిగినట్టు కేంద్రం తెలిపింది.

దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగింది : కేంద్రం
Follow us

|

Updated on: Jun 12, 2020 | 7:40 PM

కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా దడ పుట్టిస్తుంది. రోజు రోజుకీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే అంతకంతకు కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల రికవరీ రేటు పెరిగినట్టు కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 49.47 శాతం పెరిగి 1,47,194 మంది కోలుకున్నట్టు పేర్కొంది. ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న దేశాలలో భారత్ నాలుగో స్థానానికి చేరుకోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అనంతరం త్వరగా కోలకుంటున్నారు బాధితులు. వరుసగా నాలుగో రోజు దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల్లో యూకేను భారత్ అధిగమించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,97,535 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6,166 మంది కోలుకున్నట్టు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్‌డౌన్ ప్రారంభమైన మొదట్లో రెట్టింపు రేటు 17.4 రోజులుగా ఉండగా, ప్రస్తుతం అది 3.4 రోజులుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రజల్లో కరోనా పట్ల అవగాహనతో జనం తీసుకున్న జాగ్రత్తల వల్ల త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.