ఫ్లోరిడా: విండీస్తో జరిగిన రెండో టీ20లో కూడా భారత్ విజయభేరి మ్రోగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(67) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసిన తరుణంలో వర్షం పడింది. […]
Play has been called off due to rain. We win by 22 runs (DLS) and take an unassailable lead of 2-0 in the three match T20I series.#WIvIND pic.twitter.com/ijcicFwsq3
— BCCI (@BCCI) August 4, 2019