India Vs Australia Live Score: 244 పరుగుల వద్ద ముగిసిన భారత్ బ్యాటింగ్ పోరాటం… పూజారా, గిల్ అర్ధ సెంచరీలు

ఆస్ట్రేలియా భారత్ ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇండియా 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియాకు..

India Vs Australia Live Score: 244 పరుగుల వద్ద ముగిసిన భారత్ బ్యాటింగ్ పోరాటం...  పూజారా, గిల్ అర్ధ సెంచరీలు
Follow us

|

Updated on: Jan 09, 2021 | 10:35 AM

India Vs Australia Live Score:ఆస్ట్రేలియా భారత్ ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇండియా 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియాకు 94 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఉదయం రెండు వికెట్లను 96 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్ కు మరో 148 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఉదయం ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పుజారా, ర‌హానేలు 21 పరుగులు జోడించారు. అనంతరం రహానే ఔటయ్యాడు. ఇక పూజారా 176 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 5 బౌండరీలున్నాయి. అనంతరం రిషబ్ పంత్ 36పరుగుల వద్ద అవుట్ అవ్వగా.. వెంటనే పూజారా వెనుదిరిగాడు. అనంతరం భార‌త్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ పేకమేడలా కూలిపోయింది. చివర్లో రవీంద్ర జడేజా ఒక్కడే ధాటిగా 28 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 100.4 ఓవర్లలో 244 పరుగులు చేసింది. కంగారూ బౌలర్లలో కమిన్స్‌ 4, హేజిల్‌వుడ్‌ 2, స్టార్క్‌ 1 వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 338 ర‌న్స్ చేసింది.

Also Read: ప్రపంచం దేశాల్లో కొనసాగుతున్న కరోనా మృత్యుఘోష… 19 లక్షలు దాటిన మరణాలు

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు