భారత్ మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో లోపాలు ఉన్నాయి: శ్రీలంక ప్రధాని

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కొలంబోలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ‘భారతదేశం మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 300 మందికి పైగా మృతిచెందారు… 500 మందికి పైగా గాయపడ్డారు. శ్రీలంక పరిశోధకులు చైనా, పాకిస్థాన్లతో సహా అనేక దేశాలతో సన్నిహితంగా ఉన్నారని విక్రమసింఘే చెప్పారు. ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో […]

భారత్ మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో లోపాలు ఉన్నాయి: శ్రీలంక ప్రధాని
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 8:13 PM

శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కొలంబోలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ‘భారతదేశం మాకు మేధస్సు ఇచ్చింది కానీ అందులో కొన్ని లోపాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 300 మందికి పైగా మృతిచెందారు… 500 మందికి పైగా గాయపడ్డారు.

శ్రీలంక పరిశోధకులు చైనా, పాకిస్థాన్లతో సహా అనేక దేశాలతో సన్నిహితంగా ఉన్నారని విక్రమసింఘే చెప్పారు. ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వందల కుటుంబాలలో విషాదాన్ని నింపాయి. ప్రార్థనలు చేసేందుకు చర్చ్‌కు వెళ్లిన ఆ దేశీయులే కాదు.. విహారయాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు విదేశీయులు ఈ పేలుళ్లలో తమ ప్రాణాలను కోల్పోయారు. వందలమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఐసిస్ యొక్క అధికారిక అల్-అమాక్ వార్తా సంస్థ ఆత్మాహుతి బాంబర్లను “ఇస్లామిక్ స్టేట్ యొక్క యోధులు” అని పేర్కొంది. దీనిపై విదేశీ ఏజెన్సీల సహాయం కోరామని విక్రమసింఘే తెలిపారు. న్యూజిలాండ్ లోని ఒక మసీదు వద్ద గత నెలలో జరిగిన  దాడులకు ఈ ప్రతీకార చర్యలు జరిగాయని ప్రధాని ప్రకటించారు. “కానీ ఈ దాడుల ప్రణాళికకు ముందు కొన్ని సంకేతాలు ఉన్నాయి,” అని విక్రమసింఘే తెలిపారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!