Team India Cricketers: ఆ ఐదుగురు క్రికెటర్ల తప్పేం లేదు.. బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు..

Team India Cricketers:ఆసిస్ టూర్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, పృథ్వి షా..

Team India Cricketers: ఆ ఐదుగురు క్రికెటర్ల తప్పేం లేదు.. బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Jan 04, 2021 | 1:06 PM

Team India Cricketers:ఆసిస్ టూర్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, పృథ్వి షా ఓ రెస్టారెంట్‌కు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. బయోబబుల్ దాటి వారు రెస్టారెంట్‌కు వెళ్లడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఆ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ఐదుగురు క్రికెటర్లతో పాటు వారి సహాయక సిబ్బందిని సైతం ఐసోలేషన్‌లో ఉంచారు. దాంతో వారు ఆసిస్‌తో మూడవ టెస్ట్‌లో ఆడుతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా వారికి కరోనా టెస్టులు నిర్వహించగా, నెగిటివ్ అని తేలింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలాఉంటే.. రెస్టారెంట్ ఘటనలో టీమిండియా క్రికెటర్ల తప్పేం లేదని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు. ‘ముందుగా సదరు క్రికెటర్లు రెస్టారెంట్ బయట నిలబడి ఉన్నారు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో వారు రెస్టారెంట్‌ లోపలికి వెళ్లారు. అంతే తప్ప మరోటి కాదు. మూడవ టెస్ట్‌కు ముందు టీమిండియా క్రికెటర్లను అయోమయానికి గురి చేయాలనే ప్రయత్నంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఆడిన డ్రామాలు ఇవి.’ అంటూ సదరు బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు.

Also read:

CM Jagan Warning: విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ సీరియస్.. వారిని వదలిపెట్టేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్..

Andhra Pradesh Speaker: అయినా చంద్రబాబు మారలేదు.. అలిపిరి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!