దేశంలో రికార్డు స్థాయి కరోనా కేసులు…24 గంటల్లో 157 మరణాలు..
దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది చేస్తోంది. గత 24 గంటల్లో 157 మంది కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు విడిచారు. కొత్తగా రికార్డు స్థాయిలో 5242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 96,169 చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56,317 యాక్టివ్ కేసులు ఉండగా, 36,823 మంది డిశ్చార్జి అయ్యారు.
దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది చేస్తోంది. గత 24 గంటల్లో 157 మంది కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు విడిచారు. కొత్తగా రికార్డు స్థాయిలో 5242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 96,169 చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56,317 యాక్టివ్ కేసులు ఉండగా, 36,823 మంది డిశ్చార్జి అయ్యారు.