కరోనా ఎఫెక్ట్…స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలపై నీలినీడలు..కేంద్రం కీలక నిర్ణయం

కోవిడ్-19 తీవ్ర ప్రభావం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపై పడింది. కరోనా వైరస్ కారణంగా ప్రధాని మోదీ తో సహా మంత్రులు, వీవీఐపీలు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది  అంతా ఆగస్టు 15 వరకు..

కరోనా ఎఫెక్ట్...స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలపై నీలినీడలు..కేంద్రం కీలక నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2020 | 5:49 PM

కోవిడ్-19 తీవ్ర ప్రభావం ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపై పడింది. కరోనా వైరస్ కారణంగా ప్రధాని మోదీ తో సహా మంత్రులు, వీవీఐపీలు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది  అంతా ఆగస్టు 15 వరకు క్వారంటైన్ కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఢిల్లీ పోలీస్ ఇలా అందరూ తమ డ్రైవర్లు, కుక్స్, పరేడ్ ట్రెయినర్లతో బాటు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి క్వారంటైన్ లో ఉండాలని కేంద్రం సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకు నోటిమాటగా ఈ సూచనలు చేశారట. ఆ రోజున ఎర్రకోట వద్ద పరేడ్ లో పాల్గొనే ప్రతివాహనాన్నీ శానిటైజ్ చేస్తుండాలని  కూడా ఆదేశాలు జారీ అయినట్టు చెబుతున్నారు. అలాగే ఆగస్టు 15 న రెడ్ ఫోర్ట్ కు చేరాలనుకునే ప్రజలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్ఛు .ఇండియన్ ఆర్మీ ఈ ప్రీ  ప్లాన్ ని  రూపొందించింది.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు