IND Vs NZ: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు కోహ్లీ డౌటే.?

వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టేడియం వేదికగా ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్లు మధ్య జరగనున్న రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది.

IND Vs NZ: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కీలక మ్యాచ్‌కు కోహ్లీ డౌటే.?
Follow us

|

Updated on: Feb 27, 2020 | 3:38 PM

IND Vs NZ: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టేడియం వేదికగా ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్లు మధ్య జరగనున్న రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండదని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లను మార్చి 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇరు జట్లను కూడా ప్రకటించేశారు.ఈ సిరీస్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీ20 స్పెషలిస్ట్ కేఎల్ రాహుల్‌లు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం ఉంది. అయితే దానిపై కూడా అఫీషియల్‌గా క్లారిటీ రాలేదు. అయితే ఇండియా నుంచి ఇప్పటికే నలుగురు ఆటగాళ్ల అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీలు బంగ్లాదేశ్ రానున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజముల్ హాసన్ వెల్లడించారు.
Also Read: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ సీజన్‌కు కెప్టెన్‌గా వార్నర్..Also Read: ఏటీఎంలలో రూ.2వేల నోట్లకు బదులు రూ.200.. కేంద్రం క్లారిటీ.!

అటు వరల్డ్ ఎలెవన్ జట్టులో సఫారీ జట్టు నుంచి డుప్లెసిస్, ఎంగిడిలు పాల్గొనుండగా..  ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, హేల్స్, రషీద్‌, వెస్టిండీస్ ప్లేయర్లు గేల్, పూరన్, కీరన్ పొలార్డ్, కొట్రెల్.. ఇక జింబాబ్వే, న్యూజిలాండ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

కాగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే తమకు కోహ్లీ కావాలని పట్టుబట్టింది. మరి బీసీసీఐ దానికి అంగీకారం ఇస్తుందో.. కోహ్లీ ఆ ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడో లేదో చూడాల్సిందే.

ఆసియా ఎలెవ‌న్: విరాట్ కోహ్లీ(ఒక్క మ్యాచ్ మాత్రమే, కానీ స్పష్టత లేదు), లోకేశ్ రాహుల్‌(ఓన్లీ వన్ గేమ్, నో క్లారిటీ), శిఖ‌ర్ ధావ‌న్‌, రిష‌బ్ పంత్‌, మహ్మ‌ద్ ష‌మీ, కుల్దీప్ యాద‌వ్‌, త‌మీమ్ ఇక్బాల్‌, లిట‌న్ దాస్‌, ముష్ఫికుర్ ర‌హీమ్‌, ముస్తాఫిజుర్ ర‌హ్మాన్‌, ల‌సిత్ మ‌లింగా, తిసార పెరీరా, ర‌షీద్ ఖాన్‌, ముజీబుర్ ర‌హీమ్‌, సందీప్ లామిచానే.

వరల్డ్ ఎలెవన్: డుప్లెసిస్(కెప్టెన్), హేల్స్, గేల్, పూరన్, బ్రెండన్ టేలర్, జానీ బెయిర్ స్టో, కీరన్ పొలార్డ్, రషీద్, కొట్రెల్, ఎంగిడి, టై, మెక్లినగాన్

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!