కేంద్రమంత్రులపై క్రిమినల్ కేసులు…

నరేంద్రమోదీ నేతృత్వంలోని నూతన కేంద్ర మంత్రివర్గంలో 57 మంది సభ్యులుండగా వీరిలో 22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని తేలింది. పలువురు కేంద్రమంత్రులపై ఉగ్రవాదం, హత్యలు, దహనాలు, అత్యాచారం, దొంగతనాలు, మతకలహాలు, కిడ్నాప్ లాంటి కేసులున్నాయని వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లే చెబుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని పోలీసులు కేసులు పెట్టారు. భాషా, […]

కేంద్రమంత్రులపై క్రిమినల్ కేసులు...
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2019 | 5:42 PM

నరేంద్రమోదీ నేతృత్వంలోని నూతన కేంద్ర మంత్రివర్గంలో 57 మంది సభ్యులుండగా వీరిలో 22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని తేలింది. పలువురు కేంద్రమంత్రులపై ఉగ్రవాదం, హత్యలు, దహనాలు, అత్యాచారం, దొంగతనాలు, మతకలహాలు, కిడ్నాప్ లాంటి కేసులున్నాయని వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లే చెబుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని పోలీసులు కేసులు పెట్టారు.

భాషా, నివాస, ప్రాంతాల వారీగా అల్లర్లు లేపారని ఆరుగురు కేంద్రమంత్రులపై ఐపీసీ సెక్సన్ 153 ఏ కింద నమోదైన కేసులున్నాయి. మరో ముగ్గురు కేంద్రమంత్రులు అశ్వనీకుమార్ చౌబే, నితిన్ గడ్కరీ, గిరిరాజ్‌సింగ్‌లు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచి ప్రభావితం చేశారని కేసులు నమోదయ్యాయి. విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో ఉంది. కేంద్ర మంత్రుల్లో 39 శాతం మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి.

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం