స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్ డే‌గా జరుపుకోవాలి

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్ రగిలిపోతోంది. వారి అసంతృప్తిని తెలియజేస్తూ.. ఇప్పటికే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా భారత్ నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా పాక్ రద్దు చేయడం జరిగింది. ఇంతటితో ఆగకుండా పాక్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కుకున్నాడు. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవమైన […]

స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్ డే‌గా జరుపుకోవాలి
Follow us

|

Updated on: Aug 13, 2019 | 9:35 AM

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై దాయాది పాకిస్థాన్ రగిలిపోతోంది. వారి అసంతృప్తిని తెలియజేస్తూ.. ఇప్పటికే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా భారత్ నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా పాక్ రద్దు చేయడం జరిగింది. ఇంతటితో ఆగకుండా పాక్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కుకున్నాడు. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగష్టు 14న కశ్మీర్ ప్రజలకు మద్దతుగా జరుపుకోవాలని.. భారత్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మాత్రం బ్లాక్ డే‌గా జరుపుకోవాలని పలు దేశాల్లో ఉన్న పాకిస్థానీలకు విజ్ఞప్తి చేశారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..