అందం విషయంలో హాట్ టాఫిక్‌గా మారిన గోవా భామ.. వ్యతిరేకులందరికీ గట్టి కౌంటర్ ఇచ్చిన ఇలియానా..

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు కాస్త బొద్దుగా మారడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో 80 డేస్ పేరుతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మళ్లీ తన పాత రూపాన్ని సంతరించుకుంది.

అందం విషయంలో హాట్ టాఫిక్‌గా మారిన గోవా భామ.. వ్యతిరేకులందరికీ గట్టి కౌంటర్ ఇచ్చిన ఇలియానా..
Follow us

|

Updated on: Nov 23, 2020 | 1:20 PM

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు కాస్త బొద్దుగా మారడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో 80 డేస్ పేరుతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మళ్లీ తన పాత రూపాన్ని సంతరించుకుంది. ఇప్పటికే ఆమె ఎవరో మీకు తెలిసి ఉండాలే! అదేనండీ ఆమె ఎవరో కాదు.. మన గోవా భామ ఇలియానా.. అయితే తనను బొద్దుగా ఉన్నావని ఎవరు అన్నారో తెలియదు కానీ అందం, శరీరం గురించి తన మనసులోన భావాలను వెల్లడించింది ఇలియానా.

మనుషులందరూ ఒకేలా ఉండలేరని, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుందని చెప్పుకొచ్చింది. తనలో ఉన్నలోపాల్ని సరిచేసుకుంటేనా చక్కటి వ్యక్తిత్వం ఏర్పడుతుందని చెప్పింది. అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంపై మొటిమలు, మచ్చలు సహజమేనని వాటిని సీరియస్‌గా తీసుకోవద్దన సూచించింది. నీలోని సహజ సిద్దమైన అందాన్ని అవి ప్రేరేపిస్తాయని తెలిపింది. మనుషులంటే అందంగా చెక్కిన శిల్పాలు కాదని, అందం, శరీర సౌష్టవం అందరికీ ఒకేలా ఉండవని పేర్కొంది. మనలోని లోపాల్ని మన్నించి సంతృప్తికర జీవితాన్ని గడిపినప్పడే అసలైన సంతోషం ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. మొత్తానికి తనను వ్యతిరేకించినవారికి మంచి కౌంటర్ ఇచ్చింది ఇలియానా.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..