విషాదం.. చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి..

అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా ద‌గ్గ‌ర్లోని చెక్ డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రాణాలు విడిచాడు.

విషాదం..  చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 7:39 PM

అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా ద‌గ్గ‌ర్లోని చెక్ డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. గ్రామానికి చెందిన లోకేశ్ నాయక్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో సెకండ్ ఇయ‌ర్ చదువుతున్నాడు.

ఇటీవల భారీగా వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో చెక్ డ్యామ్​లోకి భారీగా నీరు చేరింది. ఈ క్ర‌మంలో నీటిని చూసేందుకు డ్యామ్ వద్దకు వెళ్లిన స్టూడెంట్ ప్రమాదవశాత్తు నీటిలోకి ప‌డిపోయాడు. నీళ్ల‌ ప్రవాహం అధికంగా ఉండటం, ఈత రాకపోవ‌డంతో లోకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లిని ప‌రిశీలించి..కేసు న‌మోదు చేశారు.

ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి