యుద్ధం మీదైతే.. ముగింపు మాది: ఇమ్రాన్ అసిస్టెంట్

యుద్ధం ప్రారంభించడం తమ బ్లడ్‌లోనే లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దోస్ అసిఖ్ అవాన్ అన్నారు. గవర్నర్ భవన్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆమె.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రారంభించదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదని ఆమె అన్నారు. అంతేకాదు ఎప్పుడైనా యుద్ధపరిస్థితులు ఏర్పడితే.. ఆర్మీతో పాటు ప్రతి పాక్ దేశీయుడూ దేశం కోసం పోరాడుతాడని ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ భారత్ యుద్ధానికే తలబడితే.. దానికి మేము ముగింపు పలుకుతాం అని […]

యుద్ధం మీదైతే.. ముగింపు మాది: ఇమ్రాన్ అసిస్టెంట్
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 10:17 AM

యుద్ధం ప్రారంభించడం తమ బ్లడ్‌లోనే లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దోస్ అసిఖ్ అవాన్ అన్నారు. గవర్నర్ భవన్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆమె.. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ యుద్ధాన్ని ప్రారంభించదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదని ఆమె అన్నారు. అంతేకాదు ఎప్పుడైనా యుద్ధపరిస్థితులు ఏర్పడితే.. ఆర్మీతో పాటు ప్రతి పాక్ దేశీయుడూ దేశం కోసం పోరాడుతాడని ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ భారత్ యుద్ధానికే తలబడితే.. దానికి మేము ముగింపు పలుకుతాం అని అవన్ వెల్లడించారు.

కశ్మీర్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న పాకిస్థాన్ కోర్కెను తన బలహీనతగా పొరుగున ఉన్న భారతదేశం పరిగణించరాదు అని అవన్ తెలిపారు. అలాగే ఇండియాతో తప్పనిసరిగా చర్చలు జరుపుతామన్న తమ అభిమతాన్ని కూడా వీక్‌నెస్‌గా భావించరాదని ఆమె అన్నారు. కశ్మీర్‌లు వాటాదారులుగా ఉన్నంతవరకు పాకిస్థాన్, భారత్‌‌కు సంబంధించిన ఏ విషయాల్లోనూ తలదూర్చదని అవన్ చెప్పుకొచ్చారు.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..