చెలరేగిన టీమిండియా బౌలర్లు.. న్యూజిలాండ్‌కు చెమటలు.

మాంచెస్టర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. దీంతో నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల దగ్గరే మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం దెబ్బతో నిన్నటి మ్యాచ్ నేడు మళ్లీ కొనసాగనుంది. వర్షం తగ్గినా పిచ్‌పై తేమ కారణంగా నిన్న మ్యాచ్ కొనసాగే అవకాశాలు లేకుండాపోయాయి. అయితే సెమీస్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో ఇవాళ మ్యాచ్ మళ్లీ జరగనుంది. 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్ మళ్లీ మొదలవుతుంది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు […]

చెలరేగిన టీమిండియా బౌలర్లు.. న్యూజిలాండ్‌కు చెమటలు.
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:52 PM

మాంచెస్టర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. దీంతో నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల దగ్గరే మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం దెబ్బతో నిన్నటి మ్యాచ్ నేడు మళ్లీ కొనసాగనుంది. వర్షం తగ్గినా పిచ్‌పై తేమ కారణంగా నిన్న మ్యాచ్ కొనసాగే అవకాశాలు లేకుండాపోయాయి. అయితే సెమీస్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో ఇవాళ మ్యాచ్ మళ్లీ జరగనుంది. 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్ మళ్లీ మొదలవుతుంది.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు టీమిండియా బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఒక్క పరుగుకే ఒక వికెట్ తీసి కివీస్ శిబిరంలో గుబులు రేపారు. నాలుగవ ఓవర్‌లో గప్తిల్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఒక అప్పటి నుంచి భారీ షాట్లు తీసేందుకు కివీస్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత నికోల్స్‌ను జడేజా ఔట్ చేయడంతో మరింత ఆత్మరక్షణలో పడింది కివీస్.

మాంచెస్టర్‌లో జరిగిన సెమీస్‌లో టీమిండియా బౌలర్లు దుమ్ములేపారు. పదునైన బంతులతో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్.

న్యూజిలాండ్ మొత్తం 5 వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్, బుమ్రా, పాండ్యా, జడేజా, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు. ఇవాళ మళ్లీ 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయ్యాక మళ్లీ భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ఈ రోజు కూడా వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ జరగనుంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు