ఓవర్ త్రో‌‌పై వారిదే తుది నిర్ణయం.. తేల్చి చెప్పిన ఐసీసీ!

ప్రపంచకప్ ఫైనల్‌ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. అంపైర్ల పొరబాట్లు, ఐసీసీ రూల్స్‌పై ఇంకా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్ జరుగుతున్న సమయంలో చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు బాల్ బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్ళింది. దీనికి ఆన్- ఫీల్డ్ అంపైర్లు 6 పరుగులు ఇవ్వగా.. ఐసీసీ రూల్స్ ప్రకారం 5 పరుగులే ఇవ్వాలని లెజెండరీ అంపైర్ సైమన్ టాఫుల్ ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపాడు. […]

ఓవర్ త్రో‌‌పై వారిదే తుది నిర్ణయం.. తేల్చి చెప్పిన ఐసీసీ!
Follow us

|

Updated on: Jul 17, 2019 | 5:49 PM

ప్రపంచకప్ ఫైనల్‌ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. అంపైర్ల పొరబాట్లు, ఐసీసీ రూల్స్‌పై ఇంకా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఫైనల్ జరుగుతున్న సమయంలో చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు బాల్ బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్ళింది. దీనికి ఆన్- ఫీల్డ్ అంపైర్లు 6 పరుగులు ఇవ్వగా.. ఐసీసీ రూల్స్ ప్రకారం 5 పరుగులే ఇవ్వాలని లెజెండరీ అంపైర్ సైమన్ టాఫుల్ ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపాడు. అటు సూపర్ ఓవర్‌ టై అయితే విజేతను నిర్ణయించడంలో ఐసీసీ విధించిన రూల్స్‌పై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా విమర్శలు గుప్పించారు.

ఇక ఆ వివాదాస్పద ఓవర్ త్రోపై ఐసీసీ ఎట్టికేలకు స్పందించింది. ఆన్- ఫీల్డ్ అంపైర్ల నిర్ణయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని.. నిబంధనలపై వారికున్న అవగాహన మేరకే నిర్ణయాన్ని తీసుకుంటారని ఐసీసీ స్పష్టం చేసింది. విధానపరమైన ఇటువంటి నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఐసీసీ వెల్లడించింది. ఏది ఏమైనా వరల్డ్‌కప్ ముగిసి నాలుగు రోజులైనా సోషల్ మీడియాలో ఫైనల్‌పై వాడీవేడి చర్చ కొనసాగుతోంది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??