నేను బతికే ఉన్నా.. భారత్‌పై పగ తీర్చుకుంటా: మసూద్ అజహర్

తాను బతికే ఉన్నానని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఆడియో రిలీజ్ చేశాడు. ఈ ఆడియో క్లిప్‌ను జైషే మహ్మద్ చాట్ ప్లాట్‌ఫాంలో అప్‌లోడ్ చేశాడు. నేను బతికే ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్నా.. కశ్మీరీలను అణగదొక్కుతున్న భారత్‌పై జిహాద్ ప్రారంభించండి అని అజార్ పిలుపునిచ్చాడు. పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ కింద జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు దిగిన నేపథ్యంలో మసూద్ స్పందించాడు. మసీదులు, నిజమైన ముస్లీంలపై దర్యాప్తును నిలిపివేయాలని హెచ్చరించాడు. మలాలా […]

నేను బతికే ఉన్నా.. భారత్‌పై పగ తీర్చుకుంటా: మసూద్ అజహర్
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 08, 2019 | 8:37 AM

తాను బతికే ఉన్నానని జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఆడియో రిలీజ్ చేశాడు. ఈ ఆడియో క్లిప్‌ను జైషే మహ్మద్ చాట్ ప్లాట్‌ఫాంలో అప్‌లోడ్ చేశాడు. నేను బతికే ఉన్నా.. ఆరోగ్యంగా ఉన్నా.. కశ్మీరీలను అణగదొక్కుతున్న భారత్‌పై జిహాద్ ప్రారంభించండి అని అజార్ పిలుపునిచ్చాడు.

పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ కింద జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు దిగిన నేపథ్యంలో మసూద్ స్పందించాడు. మసీదులు, నిజమైన ముస్లీంలపై దర్యాప్తును నిలిపివేయాలని హెచ్చరించాడు. మలాలా వంటి ఉదార వాదుల గురించి మాట్లాడుతూ దేశాన్ని వారి చేతుల్లోకి వెళ్లనివ్వమన్నాడు.

మసూద్ అజహార్ ఆరోగ్యం బాగాలేదని, బయటకు కూడా రాలేకపోతున్నాడని పాక్ విదేశాంగ మంత్రి ఖురషీ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. మసూద్ చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాను చనిపోయినట్టు బూటకపు వార్తలు ప్రచారం చేశారంటూ మసూద్ మండిపడ్డాడు. తాను ఎన్నిరోజులు బతకాలో దేవుడే నిర్ణయిస్తాడని ఆడియో క్లిప్‌లో మసూద్ చెప్పాడు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??