ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే తాను రాజకీయాల్లో కనపడనని వైసీపీ నేత రవిచంద్ర అన్నారు. టీవీ9 బిగ్ డిబేట్లో పాల్గొన్న రవిచంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు చంద్రబాబును పణంగా పెట్టి.. మీరు ఓడిపోతే మీ ఎమ్మెల్సీని పణంగా పెడతారా..? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్కు సవాల్ విసిరారు. మీ నాయకుడు నూటికి వెయ్యి శాతం విజయం మాదేనని అంటున్నారని.. ఆ మాటలను నమ్మితే తన సవాల్ను స్వీకరించాలంటూ పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు, చంద్రబాబునాయుతో డిస్కనెక్ట్ అయ్యారని ఈ సందర్భంగా రవిచంద్ర అన్నారు.
Breaking News
- తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
- ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
- అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్ జగన్. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్
- అనంతపురం: సాకే పవన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
- భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
- మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్బీలో ఇండియన్ డెమక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అంశంపై ప్రసంగించనున్న కవిత
- తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్. పవన్ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్తో మాట్లాడాలంటూ వాగ్వాదం