ఓడితే రాజకీయాల్లో కనపడం: వైసీపీ నేత రవిచంద్ర
ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే తాను రాజకీయాల్లో కనపడనని వైసీపీ నేత రవిచంద్ర అన్నారు. టీవీ9 బిగ్ డిబేట్లో పాల్గొన్న రవిచంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు చంద్రబాబును పణంగా పెట్టి.. మీరు ఓడిపోతే మీ ఎమ్మెల్సీని పణంగా పెడతారా..? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్కు సవాల్ విసిరారు. మీ నాయకుడు నూటికి వెయ్యి శాతం విజయం మాదేనని అంటున్నారని.. ఆ మాటలను నమ్మితే తన సవాల్ను స్వీకరించాలంటూ పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు, చంద్రబాబునాయుతో […]
ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే తాను రాజకీయాల్లో కనపడనని వైసీపీ నేత రవిచంద్ర అన్నారు. టీవీ9 బిగ్ డిబేట్లో పాల్గొన్న రవిచంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు చంద్రబాబును పణంగా పెట్టి.. మీరు ఓడిపోతే మీ ఎమ్మెల్సీని పణంగా పెడతారా..? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్కు సవాల్ విసిరారు. మీ నాయకుడు నూటికి వెయ్యి శాతం విజయం మాదేనని అంటున్నారని.. ఆ మాటలను నమ్మితే తన సవాల్ను స్వీకరించాలంటూ పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు, చంద్రబాబునాయుతో డిస్కనెక్ట్ అయ్యారని ఈ సందర్భంగా రవిచంద్ర అన్నారు.