నేనొక ఫెయిల్యూర్‌ బిజినెస్‌మన్: ‘కాఫీ డే’ డైరక్టర్ చివరి లేఖ

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు విజి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రానది నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో సిద్ధార్థ కోసం ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆయన అదృశ్యమవ్వడానికి ముందు తన కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌లకు […]

నేనొక ఫెయిల్యూర్‌ బిజినెస్‌మన్: ‘కాఫీ డే’ డైరక్టర్ చివరి లేఖ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2019 | 4:29 PM

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు విజి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రానది నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో సిద్ధార్థ కోసం ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆయన అదృశ్యమవ్వడానికి ముందు తన కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌లకు ఓ లేఖను రాశారు.

అందులో ‘‘మా బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్, కాఫీ డే ఫ్యామిలీకి.. ఈ 37ఏళ్లతో మా కంపెనీలో 30వేల మంది ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగవకాశాలను కల్పించాం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో విఫలమయ్యా. వీటన్నింటిని వదిలేస్తున్నా. నా మీద నమ్మకం పెట్టుకున్న వారందరిని నేను క్షమాపణలు కోరుతున్నా. చాలా సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా. ఇక నా వల్ల అవ్వడం లేదు. ఓ ప్రైవేట్ ఈక్విటీలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని అంటున్నారు. వాటిని కొనేందుకు నేను నా స్నేహితుడి వద్ద పెద్ద మొత్తంలో అప్పు చేశాను. నాకు అప్పులు ఇచ్చిన వారు ఇవ్వమని బలవంతం చేస్తున్నారు. వీటన్నిటితో నేను విసిగిపోయా. గతంలో ఉన్న ఆదాయపు పన్ను డీజీ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా.

మీరందరూ బలంగా ఉండి.. కొత్త మేనేజ్‌మెంట్‌తో నా వ్యాపారాన్ని ఇలానే కొనసాగించాలని కోరుతున్నా. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత. లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు ఏం తెలీదు. వాటన్నింటికి నేను జవాబుదారిని. ఎవర్నీ మోసం చేయాలనుకోలేదు. నేనొక విఫలమైన వ్యాపారవేత్తను. మీరందరూ ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకొని, క్షమిస్తారని భావిస్తున్నా. నా అప్పులను రుణదాతలకు తీర్చేస్తాను’’ అని లేఖలో పేర్కొన్నారు సిద్ధార్థ.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు