మోదీకి హనుమంతుడిలాంటి వాడిని చిరాగ్‌ పాశ్వన్‌

బీహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తున్న లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీకి తాను వీరాభిమానిని చెప్పుకుంటున్న చిరాగ్‌ ఆయన రాముడైతే తాను హనుమంతుడిలాంటివాడినని అంటున్నారు.. డౌటేమైనా ఉంటే గుండెను చీల్చి చూపిస్తానంటున్నారు. అంత అభిమానముంటే బీజేపీతో పొత్తుపెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అన్నది కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.. లోక్‌జనశక్తిని విమర్శిస్తూ మాట్లాడాలని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఒత్తిడి తెస్తున్నారని […]

మోదీకి హనుమంతుడిలాంటి వాడిని  చిరాగ్‌ పాశ్వన్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 12:01 PM

బీహార్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేస్తున్న లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి.. ప్రధాని నరేంద్రమోదీకి తాను వీరాభిమానిని చెప్పుకుంటున్న చిరాగ్‌ ఆయన రాముడైతే తాను హనుమంతుడిలాంటివాడినని అంటున్నారు.. డౌటేమైనా ఉంటే గుండెను చీల్చి చూపిస్తానంటున్నారు. అంత అభిమానముంటే బీజేపీతో పొత్తుపెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అన్నది కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.. లోక్‌జనశక్తిని విమర్శిస్తూ మాట్లాడాలని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించిన చిరాగ్‌ బీహార్‌లో రాబోయేది బీజేపీ, ఎల్‌జేపీ ప్రభుత్వమేనని సంచలన వ్యాఖ్య చేశారు.. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను ఎల్‌జేపీ వ్యతిరికస్తే మోదీ, అమిత్‌షాలను కూడా వ్యతిరేకించినట్టే అవుతుందని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్‌ మోదీ అంటున్నారు. ఓట్లను చీల్చేందుకే ఎల్‌జేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆరోపించారు సుశీల్‌ మోదీ. ఎల్‌జేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా ఇదే మాటన్నారు. ప్రజలను గందరగోళ పరిచే ఇలాంటి రాజకీయాలంటే తమకు నచ్చవని పేర్కొన్నారు. బీహార్‌లో కేవలం జేడీయూ, జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీతో మాత్రమే తమకు పొత్తు ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు చీల్చడం తప్ప ఈ ఎన్నికల్లో లోక్‌జనశక్తి పార్టీ ప్రభావం పెద్దగా ఉండదన్నారు.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు