కరోనా వేళ జీవనోపాధి, మహిళా సాధికారత

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఇంటింటికీ బల్క్ డెలివరీకి ఉపయోగపడే వాహనాలను తయారు చేయడం ద్వారా ప్రజలకు జీవనోపాధి అవకాశాలను పెంచడంపై దృష్టి సారించింది.

కరోనా వేళ జీవనోపాధి, మహిళా సాధికారత
Follow us

|

Updated on: Oct 17, 2020 | 7:53 PM

హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఇంటింటికీ బల్క్ డెలివరీకి ఉపయోగపడే వాహనాలను తయారు చేయడం ద్వారా ప్రజలకు జీవనోపాధి అవకాశాలను పెంచడంపై దృష్టి సారించింది. ‘ఎరైడ్ ఇ-మొబిలిటీ’ చేత తయారు చేయబడిన వాహనాలు ధరల పరంగా చాలా సరసమైనవి. వాటిని ఉపయోగించే వ్యక్తుల సంపాదన సామర్థ్యాలకు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ. 

 సంస్థ వ్యవస్థాపకుడు, దేవెందర్ రెడ్డి మాట్లాడుతూ “మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి కారణంగా, ప్రజలు కొనుగోల పద్ధతిలో మార్పును మేము గమనించాము. మార్కెట్లు, దుకాణాలకు వెళ్లడం మానేసి కావాల్సిన వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం, వాటిని ఇంటి వద్దనే పంపిణీ చేయడం వంటి పద్దతులు ప్రజలు అవలంభిస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా డెలివరీ వాహనాల డిమాండ్ పెరిగింది. ” అని పేర్కొన్నారు. సంస్థను ప్రారంభించే ముందు, ప్రజల డిమాండ్‌ను గమనించడానికి తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించానని, కాకపోతే కంపెనీ వృద్ధి చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ సేంద్రియంగా ఉందని వివరించారు. 

“మేము కంపెనీలు లేదా మా ఖాతాదారుల డిమాండ్ల ఆధారంగా వాహనాలను సృష్టిస్తున్నాం. మేము ఎక్కువగా డెలివరీ, ఆన్-వీల్ మార్కెట్ల వంటి వాహనాలను తయారుచేస్తున్నాం. ఇ-కామర్స్ కంపెనీల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసాము. మీట్ ఆన్ వీల్స్, కూరగాయలు, పండ్లు, పాలు అమ్మకాల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు సృష్టించాము”అని దేవెందర్ రెడ్డి చెప్పారు. వాహనాల సరఫరా కోసం ఈ సంస్థ ఇటీవల తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో పాటు ఇతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. (హైదరాబాద్‌‌లో‌ మళ్ళీ దంచి కొడుతోన్న భారీ వర్షం )

హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ‘షీ-రిక్షాలు’ ప్రారంభించాలన్నది తన డ్రీమ్ ప్రాజెక్టు అని రెడ్డి తెలిపారు. ఈ వాహనాలను ఎలా నడపాలో నేర్పించడమే కాకుండా, వాహనాల సేవా స్థాయి నిర్వహణ, ఆత్మరక్షణకు సంబంధించి కూడా మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ( ప్ర‌తి వ‌ర‌ద బాధిత కుటుంబానికి ఇంటి వ‌ద్ద‌కే సిఎం రిలీఫ్ కిట్‌ )

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు