ఏపీలో హంగ్ ఖాయం: హరిరామ జోగయ్య

విజయవాడ: ఏపీలో అధికారం కోసం టీడీపీ, వైసీపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. మూడో ప్రత్యామ్నాయంగా జనసేన రంగంలోకి దిగింది. అయితే ఏపీలో ఈసారి హంగ్ ఖాయమని మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కీలకంగా మారనుందని, పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా అనేది భవిష్యత్ నిర్వహిస్తోందని ఆయన అన్నారు. జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా నాగబాబును నిర్ణయించడంలో తన పాత్ర కూడా ఉందని హరిరామజోగయ్య అన్నారు.

ఏపీలో హంగ్ ఖాయం: హరిరామ జోగయ్య
Follow us

|

Updated on: Mar 22, 2019 | 10:14 AM

విజయవాడ: ఏపీలో అధికారం కోసం టీడీపీ, వైసీపీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. మూడో ప్రత్యామ్నాయంగా జనసేన రంగంలోకి దిగింది. అయితే ఏపీలో ఈసారి హంగ్ ఖాయమని మాజీ ఎంపీ, సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కీలకంగా మారనుందని, పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ అవుతారా అనేది భవిష్యత్ నిర్వహిస్తోందని ఆయన అన్నారు. జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా నాగబాబును నిర్ణయించడంలో తన పాత్ర కూడా ఉందని హరిరామజోగయ్య అన్నారు.