తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇవాళ మంగళవారం కావడంతో ప్రత్యేక దర్శనాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఉంటాయి. ఉదయం ఆరు గంటలకు విశేష పూజ నిర్వహించారు. పది గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 30 లక్షలు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇవాళ మంగళవారం కావడంతో ప్రత్యేక దర్శనాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఉంటాయి. ఉదయం ఆరు గంటలకు విశేష పూజ నిర్వహించారు. పది గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 30 లక్షలు.