తిరుమలకు పోటెత్తిన భక్తులు..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇవాళ మంగళవారం కావడంతో ప్రత్యేక దర్శనాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఉంటాయి. ఉదయం ఆరు గంటలకు విశేష పూజ నిర్వహించారు. పది గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 30 లక్షలు.

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 7:54 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇవాళ మంగళవారం కావడంతో ప్రత్యేక దర్శనాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఉంటాయి. ఉదయం ఆరు గంటలకు విశేష పూజ నిర్వహించారు. పది గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 30 లక్షలు.