దాదాపు వంద కోట్లతో రెండు అపార్ట్‌మెంట్లు కొన్న హృతిక్‌..!

బాలీవుడ్‌లో హయ్యెస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. అటు సినిమాల పరంగానే కాకుండా వాణిజ్యపరంగానూ హృతిక్‌కి మంచి డిమాండ్ ఉంది.

దాదాపు వంద కోట్లతో రెండు అపార్ట్‌మెంట్లు కొన్న హృతిక్‌..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 25, 2020 | 2:29 PM

Hrithik Roshan Apartments: బాలీవుడ్‌లో హయ్యెస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. అటు సినిమాల పరంగానే కాకుండా వాణిజ్యపరంగానూ హృతిక్‌కి మంచి డిమాండ్ ఉంది. ఇలా రెండు చేతులతో బాగానే సంపాదిస్తున్న హృతిక్‌.. ఇప్పుడు బారీ డబ్బుతో రెండు అపార్ట్‌మెంట్‌లను కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయిలోని జుహు-వెస్రోవా రోడ్‌లోని ఓ భవనంలో రెండు అపార్ట్‌మెంట్‌లు కొన్నట్లు సమాచారం.

ఇందులో ఒక అపార్ట్‌మెంట్‌కి డూప్లెక్స్‌తో పాటు పెంట్‌ హౌజ్ ఉందని, మరొకటి సింగిల్‌ అపార్ట్‌మెంట్ అని సమాచారం. ఇక ఆ ఫ్లాట్‌లలో నుంచి అరేబియా సముద్రం కనిపిస్తుందని.. అలాగే బిల్డింగ్ పైన 10 కార్లు పార్క్ చేసుకునేందుకు సదుపాయం ఉందని సమాచారం. దాదాపు 38వేల స్క్వేర్‌ ఫీట్ ఉండే ఈ అపార్ట్‌మెంట్ల కోసం హృతిక్ రూ.97.50కోట్లు పెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన డీల్‌ గత వారంలోనే పూర్తైనట్లు సమాచారం. కాగా లాక్‌డౌన్‌ సమయం నుంచే హృతిక్‌ అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో సముద్రం కనిపిస్తుండగా.. ఈ అపార్ట్‌మెంట్‌లలో తనకు నచ్చినట్లుగా హృతిక్‌ మరిన్ని మార్పులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన పిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించుకున్నట్లు సమాచారం.

Read More:

నటుడిగా రాఘవేంద్రరావు.. జోడీ కట్టబోతున్న ఆ ముగ్గురు హీరోయిన్లు..!

గీతం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..