బ్రేకింగ్.. రాజ్యసభలో క్యాబ్ ప్రవేశపెట్టిన అమిత్ షా..
పౌరసత్వ(సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో కొనసాగుతోంది. బిల్లును ప్రవేశపెట్టిన షా.. ఇది ఓ చారిత్రాత్మక బిల్లు అని.. మైనార్టీల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పిన ఆయన.. పొరుగు దేశాల్లోని వారు వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలను సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. దేశ విభజన […]
పౌరసత్వ(సవరణ) బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో కొనసాగుతోంది. బిల్లును ప్రవేశపెట్టిన షా.. ఇది ఓ చారిత్రాత్మక బిల్లు అని.. మైనార్టీల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పిన ఆయన.. పొరుగు దేశాల్లోని వారు వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలను సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. దేశ విభజన సమయంలో శరణార్ధులు తీవ్ర వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.