పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..

పాకిస్థాన్‌లో మూక దాడి నుంచి 300 మంది హిందూ కుటుంబాలను పొరుగున ఉన్న ముస్లిం సోదరులు రక్షించారు. కరాచీలోని శీతల్‌దాస్‌ కాంపౌండ్‌లో..

పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..
Follow us

|

Updated on: Nov 06, 2020 | 6:18 PM

పాకిస్థాన్‌లో మూక దాడి నుంచి 300 మంది హిందూ కుటుంబాలను పొరుగున ఉన్న ముస్లిం సోదరులు రక్షించారు. కరాచీలోని శీతల్‌దాస్‌ కాంపౌండ్‌లో 300 హిందూ, 30 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆదివారం అధిక సంఖ్యలో గుంపుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు అక్కడున్న హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆపై హిందువుల మీద దాడికి యత్నించారు.

Also Read: ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!

అయితే పొరుగున ఉన్న ముస్లింలు ఈలోపే కాంపౌండ్ గేటు వద్దకు చేరుకొని అడ్డుగా నిలబడి, వాళ్లను లోపలి రానివ్వకుండా ఆపారు. పోలీసులు కూడా విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకోవడంతో అక్కడ నుంచి దుండగులు వెళ్లిపోయారు. హిందూ కుటుంబాలపై దాడిని అడ్డుకున్నది పొరుగున ఉన్న ముస్లిం కుటుంబాలని.. వారు లేకపోయి ఉంటే దాడిని అడ్డుకోవడం చాలా కష్టమయ్యేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన తర్వాత అక్కడున్న 60 హిందూ కుటుంబాలను నగరంలోని వేరే ప్రాంతాలకు తరలించారు.

Also Read: మానవ తప్పిదమే కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.