స్పీకర్‌, 12 మంది ఎమ్మెల్యేలకు మరోసారి హైకోర్టు నోటీసులు..!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. స్పీకర్‌తో పాటు పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు సహా అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనంపై స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

స్పీకర్‌, 12 మంది ఎమ్మెల్యేలకు మరోసారి హైకోర్టు నోటీసులు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 12, 2019 | 5:04 PM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది హైకోర్టు. స్పీకర్‌తో పాటు పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు సహా అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనంపై స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!