‘అమరావతి పోరుకు సై’.. నారా రోహిత్ మెసేజ్!

‘అమరావతిలో పోరుకు సై’ అంటూ టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై..  తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ స్పందించలేదు. తాజాగా.. నారా రోహిత్ మాత్రమే ట్వీట్ చేశాడు. ‘అమరావతిలో రైతులు చేస్తోన్న పోరాటంలో నేనూ పాలుపంచుకోవడానికి రెడీ’ అంటూ ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు సడన్‌గా ఉద్యమానికి సై అంటూ ముందుకొచ్చాడు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం […]

'అమరావతి పోరుకు సై'.. నారా రోహిత్ మెసేజ్!
Follow us

| Edited By:

Updated on: Jan 09, 2020 | 8:15 PM

‘అమరావతిలో పోరుకు సై’ అంటూ టాలీవుడ్ హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులపై..  తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ స్పందించలేదు. తాజాగా.. నారా రోహిత్ మాత్రమే ట్వీట్ చేశాడు. ‘అమరావతిలో రైతులు చేస్తోన్న పోరాటంలో నేనూ పాలుపంచుకోవడానికి రెడీ’ అంటూ ఫేస్‌బుక్‌లో ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు సడన్‌గా ఉద్యమానికి సై అంటూ ముందుకొచ్చాడు.

‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణ సమానమైన భూముల త్యాగం చేసి.. అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను’.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు