హథీరాంజీ మఠం సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యయత్నం.. మఠం అధికారుల వేధింపులే కారణమంటున్న ఉద్యోగులు..!

హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డు కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.

హథీరాంజీ మఠం సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యయత్నం.. మఠం అధికారుల వేధింపులే కారణమంటున్న ఉద్యోగులు..!
Follow us

|

Updated on: Jan 07, 2021 | 5:59 PM

తిరుపతిలోని హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. హథీరాంజీ మఠంలోనే కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణానికియత్నించాడు.. రక్తసిక్తమై అతన్ని తోటి సిబ్బంది.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. హథీరాంజీ మఠంలో బసవరాజు అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదే మఠంలో పనిచేస్తున్న ముని వెంకటేష్ అనే ఉద్యోగి నగలను బసవరాజు పేరుతో తాకట్టుపెట్టాడు. ఇవాళ వాటిని విడిపించి బయటకు తీయడంతో.. ఆ నగలు మఠానికి చెందినవేనని.. బసవరాజును మఠం మహంతు బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బసవరాజు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అయితే, ఇటీవల కాలంలోనే హథీరాంజీ మఠం నుంచి మాయమైన డాలర్ ను కూడా ఉద్యోగులే తాకట్టు పెట్టారని అనుమానిస్తున్నారు మఠం మహంతు. ఇదే క్రమంలో బెదిరింపులకు పాల్పడ్డటంతో బసవరాజు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు మాయమైన డాలర్ పై మహంతు అర్జున్ దాస్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బసవరాజు ఆత్మహత్యాయత్నంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన చావుకు కారణం మహంతు అర్జున్ దాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉన్న మిశ్రాలే కారణమంటూ సెక్యూరిటీ గార్డు బసవరాజు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న ఈస్ట్ పోలీసులు మహంతు అర్జున్ దాస్ ను, మఠం సిబ్బందిని విచారిస్తున్నారు.

వరుస ఘటనలపై ఏపీ పోలీసులు అప్రమత్తం.. అన్ని ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టం.. సీసీ కెమెరాలతో నిఘా నేత్రం

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు