హర్యానాలో పట్టపగలు యువతి కాల్చివేత

హర్యానా,ఫరీదాబాద్ లోని బల్లభ్ ఘడ్ ప్రాంతంలో పట్టపగలు ఓ యువతిని యువకుడొకడు కాల్చి చంపాడు. కామర్స్ స్టూడెంట్ అయిన ఈ యువతి పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్తుండగా అతడు కారులో వచ్చి అడ్డగించాడని,

హర్యానాలో పట్టపగలు యువతి కాల్చివేత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 27, 2020 | 2:42 PM

హర్యానా,ఫరీదాబాద్ లోని బల్లభ్ ఘడ్ ప్రాంతంలో పట్టపగలు ఓ యువతిని యువకుడొకడు కాల్చి చంపాడు. కామర్స్ స్టూడెంట్ అయిన ఈ యువతి పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్తుండగా అతడు కారులో వచ్చి అడ్డగించాడని, ఆమెను కారులోకి లాగేందుకు యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడని తెలిసింది. తీవ్ర గాయాలకు గురై ఆమె మరణించింది. ఆమెను నిఖితగా గుర్తించారు. కాగా తౌసీఫ్ అనే యువకుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని, తన కుమార్తెను గతంలో ఎన్నోసార్లు వేధించాడని నిఖిత తండ్రి తెలిపారు. తౌసీఫ్ అతని స్నేహితుడు రెహాన్ తన కుమార్తెపై కాల్పులు జరిపి కారులో పరారయ్యారని ఆయన చెప్పారు. తౌసీఫ్ ని పోలీసులు అరెస్టు చేశారు. తౌసీఫ్ గురించి నిఖితకు తెలుసునని, ఆమెతో మాట్లాడడానికి అతడు యత్నించినప్పటికీ ఆమె వినకపోవడంతో పిస్టల్ తో కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు